• మహాలక్ష్మి పథకానికి పాతరేస్తున్న ఆర్టీసీ

    మహాలక్ష్మి పథకానికి పాతరేస్తున్న ఆర్టీసీ0

    * TGSRTC సిబ్బంది బరితెగింపు... * రాత్రి వేళ మహిళా ప్రయాణికురాలి పట్ల దారుణ నిర్లక్ష్యం!.. కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, ఆగస్టు 20 : ​బాన్సువాడ డిపో సిబ్బంది వైఖరితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మి' ఆశయానికే గండి పడుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సు అని చెప్పి బస్సులోకి ఎక్కించుకుని, కోరిన స్టాప్‌లో ఆపకుండా రాత్రి వేళ ఒక ఒంటరి మహిళను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఘాతుకం బాన్సువాడ డిపోREAD MORE
  • గీత వృత్తి రానివారికి టీఎఫ్‌టీ లైసెన్సులా?

    గీత వృత్తి రానివారికి టీఎఫ్‌టీ లైసెన్సులా?1

    * జన్నేపల్లిలో కొందరి దరఖాస్తులపై మోకుదెబ్బ నాయకుల అభ్యంతరం.. * నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేస్తే రద్దు చేయాలని ఎక్సైజ్‌ అధికారులకు వినతి.. * గీత వృత్తితో సంబంధం లేని వారికి లైసెన్సులు ఇవ్వొద్దని విజ్ఞప్తి.. * నిబంధనలకు విరుద్ధంగా జారీ చేస్తే లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్‌.. కబురు న్యూస్,నిజామాబాద్‌ క్రైమ్,ఆగస్టు 11 : గీత వృత్తితో సంబంధం లేని,ఆ వృత్తిలో అనుభవం లేని ఇతర కులాలకు చెందిన వ్యక్తులకు టీఎఫ్‌టీ లైసెన్సులు మంజూరు చేయొద్దనిREAD MORE
  • ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయం…0

    వచ్చే ఎన్నికల్లో జనసేన బరిలో.. -8న జనసేన పార్టీ రెండు జిల్లాల సన్నాహక సమావేశం జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 7: ప్రజా సంక్షేమమే జన సేన పార్టీ ధ్యేయమని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు అన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలను నాయకు లుగా చేసేందుకే పుట్టిన పార్టీ అని వెల్లడించారు. జనసేన పార్టీ నిజామాబా ద్, జహీరాబాద్ జిల్లాల సన్నహాకా సమావేశం

    READ MORE
  • రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలి.0

    బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.. నేత్రపర్వంగా టీఎన్జీవోస్ బోనాల మహోత్సవం పోతరాజుల నృత్యాలతో డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 5: రాష్ట్ర ప్రజలందరికీ సం పూర్ణ ఆయురారోగ్యాల ను ప్రసాదించి సుఖశాం తులుతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెం దాలని అమ్మవారిని టీపీ సీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్

    READ MORE
  • ఛాతీ వ్యాధుల శస్త్రచికిత్సలో ‘మినిమల్టీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ0

    యశోద హాస్పిటల్స్ థోరాసిక్ సర్జన్ డాక్టర్ సి.రోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 5: ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతి మధ్య భాగం (మీడియాటినం ), డయాఫ్రేమ్,ఛాతీ గోడకు వచ్చే వ్యాదులను గుర్తించి చికిత్స చేయడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ అత్యాధునిక విదానాలను ఉపయోగిస్తోందని యశోద హాస్పిటల్స్ దొరాసిక్ సర్జన్ డాక్టర్ సి.రోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినిమల్లీ ఇన్వాసివ్,

    READ MORE
  • మిల్ మేకర్ కూరలో గడ్డి మందు..భర్త,అత్తపై హత్యాయత్నం

    మిల్ మేకర్ కూరలో గడ్డి మందు..భర్త,అత్తపై హత్యాయత్నం0

    అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే అనుమానంతో విషం కలిపినట్లు పోలీసుల వెల్లడి… నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన మోపాల్ పోలీసులు… కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,ఆగస్టు 03 : మిల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపి భర్త,అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.ఈ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మోపాల్ ఎస్‌ఐ సుష్మిత సోమవారం తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం,ఈ నెల 1న ముదక్‌పల్లి గ్రామానికి

    READ MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!